Narsampet: మేడే ర్యాలీతో కార్మికుల ఐక్యతకు పిలుపు – 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సీఐటీయూ, సీపీఎం డిమాండ్
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నర్సంపేటలో ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించిన సీపీఎం, సీఐటీయూ నేతలు కార్మిక హక్కుల కోసం పోరాటానికి పిలుపునిచ్చారు
Siddipet: ఉపాధి హామీ కూలీలతో మట్టాడి సమయపాలన పాటించాలని సూచన
ఇందుప్రియాల్ గ్రామ సర్పంచ్ వీరమ్మ స్వాతి–స్వామి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మట్టాడి సమయపాలన పాటించాలని సూచన న్యూస్ డెస్క్ : దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియాల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ వీరమ్మ స్వాతి–స్వామి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు.…
Warangal : చింతల్ బస్తీ హిందూ ధర్మ సమ్మేళనం
చింతల్ బస్తీలో జరుగబోయే హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమం విజయవంతం చేద్దాం! న్యూస్ డెస్క్ : చింతల్ బస్తీలోని శ్రీ భక్త హనుమాన్ దేవస్థానం ప్రాంగణంలో రేపు అనగా 2 మే, సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నటు వంటి హిందూ ధర్మ…
ప్రపంచ 141వ మే డే సందర్భంగా జెండా ఆవిష్కరణ
కేంద్రంలో ప్రపంచ 141వ మే డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగారెడ్డి ముఖ్య…
ఇందిరమ్మ ఇల్లు పేదవాడి సొంతింటి కల: చెరుకు శ్రీనివాస్ రెడ్డి
న్యూస్ డెస్క్ : పేదలకు సొంతింటి కలను నిజం చేస్తూ “ఇందిరమ్మ ఇల్లు” పథకం ఆశాకిరణంగా నిలుస్తోందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గూడు లేని పేదవాడికి ఆశ్రయం కల్పిస్తూ, కన్నీటి గుడిసెల స్థానంలో…
Mahabubabad: వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన చైతన్యం కల్పించాలి
వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
Mahabubabad: వేసవి క్రీడా శిబిరాన్ని సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశి రాం నాయక్
గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశి రాం నాయక్ వేసవి క్రీడా శిబిరాన్ని సందర్శించి, క్రీడాకారుల శిక్షణ, వసతులను సమీక్షించారు
మహబూబాబాద్లో ముమ్మరంగా స్వీయ జనగణన: వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశం
మహబూబాబాద్లో ముమ్మరంగా స్వీయ జనగణన - మే 11 నుండి అసలు సర్వే ప్రారంభం
పదవ తరగతి ఫలితాల్లో వేలేరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
“గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు 10th ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు“
Accreditation Cards: జర్నలిస్టులకు గుడ్ న్యూస్ – మే 1 నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ
“తెలంగాణలో జర్నలిస్టులకు శుభవార్త. మే 1 నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.”
