Narsampet: మేడే ర్యాలీతో కార్మికుల ఐక్యతకు పిలుపు – 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సీఐటీయూ, సీపీఎం డిమాండ్

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నర్సంపేటలో ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించిన సీపీఎం, సీఐటీయూ నేతలు కార్మిక హక్కుల కోసం పోరాటానికి పిలుపునిచ్చారు

Siddipet: ఉపాధి హామీ కూలీలతో మట్టాడి సమయపాలన పాటించాలని సూచన

ఇందుప్రియాల్ గ్రామ సర్పంచ్ వీరమ్మ స్వాతి–స్వామి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మట్టాడి సమయపాలన పాటించాలని సూచన న్యూస్ డెస్క్ : దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియాల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ వీరమ్మ స్వాతి–స్వామి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు.…

Warangal : చింతల్ బస్తీ హిందూ ధర్మ సమ్మేళనం

చింతల్ బస్తీలో జరుగబోయే హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమం విజయవంతం చేద్దాం! న్యూస్ డెస్క్ : చింతల్ బస్తీలోని శ్రీ భక్త హనుమాన్ దేవస్థానం ప్రాంగణంలో రేపు అనగా 2 మే, సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నటు వంటి హిందూ ధర్మ…

ప్రపంచ 141వ మే డే సందర్భంగా జెండా ఆవిష్కరణ

కేంద్రంలో ప్రపంచ 141వ మే డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగారెడ్డి ముఖ్య…

ఇందిరమ్మ ఇల్లు పేదవాడి సొంతింటి కల: చెరుకు శ్రీనివాస్ రెడ్డి

న్యూస్ డెస్క్ : పేదలకు సొంతింటి కలను నిజం చేస్తూ “ఇందిరమ్మ ఇల్లు” పథకం ఆశాకిరణంగా నిలుస్తోందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గూడు లేని పేదవాడికి ఆశ్రయం కల్పిస్తూ, కన్నీటి గుడిసెల స్థానంలో…

Mahabubabad: వేసవి క్రీడా శిబిరాన్ని సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశి రాం నాయక్

గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశి రాం నాయక్ వేసవి క్రీడా శిబిరాన్ని సందర్శించి, క్రీడాకారుల శిక్షణ, వసతులను సమీక్షించారు

Accreditation Cards: జర్నలిస్టులకు గుడ్ న్యూస్ – మే 1 నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ

“తెలంగాణలో జర్నలిస్టులకు శుభవార్త. మే 1 నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.”