Healthcare: కుటుంబాల కోసం ఆరోగ్య బీమా అవసరం – ఆరోగ్య భద్రతకు భరోసా
ప్రస్తుత కాలంలో జీవన శైలి మార్పులు, పెరుగుతున్న వైద్య ఖర్చులు ప్రతి కుటుంబానికీ పెద్ద సవాలుగా మారుతున్నాయి. చిన్న జ్వరం నుంచి పెద్ద శస్త్రచికిత్స వరకు ఆసుపత్రి ఖర్చులు లక్షల్లోకి చేరుతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) ప్రతి కుటుంబానికి…
Mother’s Day Special: తన బొడ్డుదారమే బహుళమైన ఆధారం!
🌹 బహుళం 🌹 ఎడారి జీవితమంటారు కానీ తన నయనాలే ఉప్పొంగే గోదావరులు ! ఒంటరి జీవితమంటారు కానీ తన ఇంటిపేరులే ఒడి నింపే సమూహాలు ! ఆధారం లేనిదని కూడా అంటారు కానీ తన బొడ్డుదారమే బహుళమైన ఆధారం !…
Warangal: వర్ధన్నపేటలో ఆకేరు వాగుపై చెక్ డ్యాం మరమ్మత్తు పనులకు శంకుస్థాపన
• ఎమ్మెల్యే నాగరాజు కృషితో నియోజకవర్గ అభివృద్ధిలో వేగం • ఎంపీ నిధులతో ఇప్పటికే వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి రూ.1.25 కోట్లు మంజూరు • ప్రతి ఏడాది వర్ధన్నపేట నియోజకవర్గానికి రూ.50-60 లక్షల నిధులు కేటాయింపు ప్రజా పాలన – ప్రగతి…
కచ్కు డైరెక్ట్ రైలు ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రం
• ఆర్. కృష్ణయ్య కు వినతి పత్రం అందజేసిన రితీష్ జాగిర్ధర్ న్యూస్ డెస్క్ : ప్రాణి మిత్ర రమేష్ జాగీర్దార్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్యను ఆయన నివాసంలో కలిసి, హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి…
Warangal: శివనగర్లో అధ్వాన్నంగా మారిన నాలాలు.. గులాబీ పూలతో నిరసన
శివనగర్ 35వ డివిజన్లో నాలాల పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా మారిందని స్థానిక ఇండిపెండెంట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలపై నిరసనగా గులాబీ పూలతో వినూత్నంగా నిరసన చేపట్టారు.
Hanumakonda: నిత్య విద్యార్థిగా ఉంటేనే జీవితంలో ఎదుగుదల సాధ్యం
• యువతకు ఉపాధి అవకాశాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ డాక్టర్ కడియం కావ్య • మెగా ఉద్యోగ మేళాలో యువతకు ప్రేరణాత్మక సందేశం న్యూస్ డెస్క్ : హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా…
తెలుగు క్రియేటర్స్ సమ్మిట్ 2026: డిజిటల్ ప్రపంచంలో సరికొత్త విప్లవం!
తెలుగు క్రియేటర్స్ సమ్మిట్ 2026: డిజిటల్ ప్రపంచంలో సరికొత్త విప్లవం! నేటి డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేషన్ అనేది కేవలం ఒక హాబీ మాత్రమే కాదు, అదొక పవర్-ఫుల్ కెరీర్. తమ టాలెంట్తో ప్రపంచాన్ని మెప్పించాలనుకునే తెలుగు క్రియేటర్లందరినీ ఒకే గొడుగు…
జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన రాంపెల్లి లింగమూర్తికి ఘన సన్మానం
న్యూస్ డెస్క్ : వరంగల్కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రాంపెల్లి లింగమూర్తి జాతీయ స్థాయిలో నిర్వహించిన “పద్మశ్రీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు – 2026” అందుకోవడంతో ఆయనకు పలువురు చేనేత, పద్మశాలి సంఘాల నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా…
Warangal: వర్ధన్నపేటలో ఘనంగా కట్ట మైసమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన
న్యూస్ డెస్క్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర శివారులోని కోనారెడ్డి చెరువు కట్టపై నూతనంగా నిర్మించిన కట్ట మైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఖాదీ మరియు చిన్న…
Warangal: ప్రధాని మోదీ సభ విజయవంతానికి ప్రచార రథం ప్రారంభం
న్యూస్ డెస్క్ : మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ప్రచార రథాన్ని ప్రారంభించారు.అనంతరం సిటీ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు,వరంగల్…
