Mahabubabad: రన్ హుస్సేన్ పగటి సవారి పండుగ బేతోలులో సవార్ల సందడి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు బేతోలు గ్రామంలో (బుధవారం) హాసేన్ హుస్సేన్ పగటి సవారి పీరీల పండుగ నిర్వహించనున్నట్లు ముస్లిం మత పెద్ద షేక్ యూసుఫ్ తెలిపారు పీరీల గుండం వద్ద భక్తులు తయారు…
Hyderabad: బీఎల్ వై. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్యాస్ స్టవ్ల పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23: హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట్ ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల చిన్నారులు , సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీఎల్ వై. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బోయిని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో 6అంగన్వాడీ…
Hyderabad: పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొన్న మారబోయిన రవి యాదవ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)పై పార్టీ శ్రేణుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో కలిసి శేరిలింగంపల్లి బీఆర్ఎస్…
Nagarkurnool: అంగరంగ వైభవంగా డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జన్మదిన వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్23 : నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జన్మదినం సందర్బంగా కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగ నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలలో పెద్దలు,…
Hyderabad: గాయపడిన కూలీకి అండగా రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23: శేరిలింగంపల్లి డివిజన్ లోని దూబే కాలనీలో నివాసం ఉంటున్న చెన్నకేశవులు అనే కూలీపై పఠాన్చేరు నియోజకవర్గం ఇంద్రెషంలోని త్రివేణి టాలెంట్ స్కూల్ లో నిర్మాణంలో ఉన్న స్కూల్ భవనం ప్రహరీగోడ కూలి పడింది. ఈ…
Mahabubabad: కొత్త సమీకృత కూరగాయల మార్కెట్ వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు
• మార్కెట్ ను పరిశీలించిన చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కమిషనర్ సిపిఐ టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 33 వ వార్డు లోగల కొత్త సమీకృత కూరగాయల మార్కెట్ ను…
Siddipet: విత్తన మేళా నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు సాధించాలి: గొల్లపల్లి కనకయ్య యాదవ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23: దౌల్తాబాద్ మండల రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో రైతులు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్ సూచించారు. రైతులకు…
Hyderabad: యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23: శేరిలింగంపల్లికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన వ్యక్తిత్వం, ప్రజాసేవను రాజకీయాల కంటే గొప్ప బాధ్యతగా భావించే నాయకత్వం, ప్రజాసేవనే పరమావధిగా భావించి, నిత్యం ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేస్తూ ప్రజల గుండెల్లో చెరగని…
Hyderabad: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో ఫీజులు వసూలు చేయొద్దు: గుజ్జ సత్యం
• ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్నే కొనసాగించాలి హైదరాబాద్, జూన్ 23: రాష్ట్రంలో ఇంజనీరింగ్ మరియు ఇతర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాల సందర్భంగా విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ…
Warangal: ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలం – ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ SIR ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య • SIR పేరుతో ఓటు హక్కులను హరించే కుట్రలను తిప్పికొట్టాలి • ఓటు చోరీపై ఏడాది క్రితమే రాహుల్…
