Hanumakonda: వృద్ధాప్యం ఎవరికి శాపంగా మారకూడదు: డాక్టర్ అనితా రెడ్డి

హన్మకొండ, జూన్ 15: వృద్ధాప్యం ఎవరికి శాపంగా మారకూడదని, వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్ సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం…

Hyderabad: చేనేత కార్మికులకు పని కల్పించేలా టెండర్ విధానాన్ని రద్దు చేయాలి

హైదరాబాద్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండిస్తున్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్న విధంగానే, చేనేత కార్మికులు నేస్తున్న అన్ని వస్త్రాలను కూడా టెస్కో (TESCO) ద్వారా కొనుగోలు చేసి చేనేత రంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి…

Warangal: మంత్రి కొండా సురేఖతో పద్మశాలి, చేనేత కార్పొరేషన్ చైర్మన్ల భేటీ

వరంగల్, జూన్ 12: అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పద్మశాలి కార్పొరేషన్…

Jayashankar Bhupalpally: 650 మందికి వైద్య సేవలు అందించిన 108 సిబ్బంది

కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలు విజయవంతం – 108 అంబులెన్స్ సేవలకు కలెక్టర్, డీఎంహెచ్ఓ ప్రశంసలు నర్సంపేట న్యూస్ : కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలు విజయవంతంగా ముగిశాయి. పుష్కరాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా 108 అంబులెన్స్ సిబ్బంది తీవ్ర…

Hyderabad: ఉద్యమ వీరులకు బీఆర్ఎస్ నేత అంబటి శ్రీనివాస్ సత్కారం

• తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారుల గౌరవం • ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకున్న తెలంగాణ వీరులు • తెలంగాణ కోసం పోరాడిన నాయకులకు ఘన నివాళి • కార్వాన్‌లో తెలంగాణ ఉద్యమకారులకు శాలువాలతో సన్మానం హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ…

Hanumakonda: నిరుపేద కుటుంబాల అంతిమ సంస్కారాల కోసం ప్రత్యేక వసతుల ఏర్పాటుకు చర్యలు

పద్మాక్షి శివ ముక్తి ధామ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని,KUDA చైర్మన్,కలెక్టర్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి, అధికారులు హనుమకొండ న్యూస్ : సుదూర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వరంగల్ మహానగరానికి వచ్చి కిరాయి ఇళ్లలో నివసిస్తున్న…

Warangal: తెలంగాణ పద్మ బ్రాహ్మణ పురోహిత్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం

నర్సంపేట న్యూస్ : సర్వాపురం గ్రామంలోని పద్మశాలి భవనంలో తెలంగాణ పద్మ బ్రాహ్మణ పురోహిత్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పద్మశాలి పురోహిత్ సంఘం అధ్యక్షులు, కేరళ తాంత్రిక ఆచార్యులు, మహా శాస్త్ర కుసుమ ప్రదీప్…

Warangal: వెంకటాపూర్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్యం రాజగోపాల్‌కు ఘన సన్మానం

ఐనవోలు న్యూస్ : తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యం రాజగోపాల్‌ను ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలోని పద్మశాలి భవన్‌లో స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఐనవోలు మండల అధ్యక్షులు గోరంట్ల కుమారస్వామి ఆధ్వర్యం వహించారు.…

Hanumakonda: తంబాకు అలవాటు ప్రాణాలతో చెలగాటం: డాక్టర్ అనితా రెడ్డి

న్యూస్ డెస్క్ : తంబాకు అలవాటు ప్రాణాలతో చెలగాటమని, తంబాకు వినియోగాన్ని తగ్గించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. ప్రపంచ తంబాకు నిరోధక…

Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

• బీసీ సబ్‌ప్లాన్ చట్టం అమలు చేయాలి • బీసీ డిమాండ్ల సాధనకై భవిష్యత్ కార్యాచరణ సమావేశంలో తీర్మానం న్యూస్ డెస్క్ : రాష్ట్రంలోని బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.2500 కోట్ల నిధిని కేటాయించడంతో పాటు బీసీ…