భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఉమా మహేశ్వరి రెడ్డి నివాసంలో ఘనంగా పూజలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రావణమాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా మహేశ్వరి రెడ్డి శుక్రవారం తన నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, వ్రత కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి కుటుంబ సభ్యులతో…
Rangareddy: శ్రీమతి పార్వతి శ్రీ జనార్ధన్ లకు శుభాకాంక్షలు తెలిపిన యలమంచి ఉదయ్ కిరణ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్లోని జవహర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో శ్రీమతి పార్వతి శ్రీ జనార్ధన్ షష్టిపూర్తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ శుభ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ హాజరై, దంపతులకు…
Hyderabad: శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజాసేవకు మరింత శక్తి, సంకల్పానికి మరింత బలం : జగదీశ్వర్ గౌడ్.
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ కర్మన్ఘాట్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు…
50 ఏళ్లు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ మంజూరు చేయాలి: చేనేత ఐక్య వేదిక
హైదరాబాద్, ఆగస్టు 22: చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రతినిధి బృందం కోరింది. హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్లో చేనేత అభివృద్ధి కార్పొరేషన్…
పాత ఫోటో ఫ్రేములు, విగ్రహాల గౌరవప్రద సేకరణకు ప్రత్యేక కార్యక్రమం పర్యావరణ పరిరక్షణతో పాటు మత విశ్వాసాలకు గౌరవం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పాతబడిన, దెబ్బతిన్న లేదా వినియోగంలో లేని దేవతా విగ్రహాలు, దైవ చిత్రపటాలు, ఫోటో ఫ్రేములను గౌరవప్రదంగా సేకరించి పర్యావరణహిత పద్ధతిలో పునర్వినియోగం చేసేందుకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.…
జర్నలిస్టులకు సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ న్యాయస్థానాల విచారణలపై వార్తలు ప్రచురించేందుకు అవకాశం – ఆడియో, వీడియో ప్రసారాలపై ఆంక్షలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దేశవ్యాప్తంగా జర్నలిస్టులు, మీడియా సంస్థలకు సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. న్యాయస్థానాల్లో జరిగే విచారణలు, న్యాయపరమైన పరిణామాలను గుర్తింపు పొందిన వార్తా సంస్థలు ప్రజలకు వార్తల రూపంలో తెలియజేయవచ్చని స్పష్టం చేసింది.…
Rangareddy: అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా కీ.శే.రాగం సుజాత యాదవ్ దశదినకర్మ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి, నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్స్ పార్క్ విల్లాస్ 224నెం.లో తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమైన కీ.శే. రాగం…
వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తారు? వ్రత విధానం ఏమిటి? – సిరిసంపదలు, సౌభాగ్యం, ఆయురారోగ్యాల కోసం భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో వరలక్ష్మీ వ్రతానికి విశిష్ట స్థానం ఉంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు ముఖ్యంగా ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. శ్రీ వరలక్ష్మీదేవి…
Hyderabad: ఆలే నరేంద్ర పోరాట స్ఫూర్తి.. బీసీల సామాజిక న్యాయానికి దిక్సూచి!
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: టైగర్ ఆలే నరేంద్ర చూపిన పోరాట స్ఫూర్తిని నేటి సామాజిక న్యాయ ఉద్యమంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. బీసీలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆలే నరేంద్ర సాగించిన…
మహాత్మా గాంధీ పార్కు పునరుద్ధరణ పనులకు శ్రీకారం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నార్సింగి సర్కిల్ నెక్నాంపూర్ డివిజన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్లో మహాత్మా గాంధీ పార్కు పునరుద్ధరణ పనులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక…
