Kamareddy: పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం: చంద్రకాంత్ రెడ్డి

వెబ్ న్యూస్ : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళను కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ఎంతోమంది పేద…

Hyderabad: చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలి: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, న్యూస్ : చేనేత కార్మికుల ఉపాధి పరిరక్షణ కోసం చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు చేనేత…

Siddipeta: ప్రభుత్వ పథకాలలో చేనేత రంగానికి ప్రాధాన్యత కల్పించాలి

• పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి, రామచంద్రం సిద్దిపేట న్యూస్, జూన్ 17: తెలంగాణలోని పద్మశాలి సమాజానికి చెందిన చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి పరిరక్షణ మరియు చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పద్మశాలి సంఘం…

Hanumakonda: వృద్ధాప్యం ఎవరికి శాపంగా మారకూడదు: డాక్టర్ అనితా రెడ్డి

హన్మకొండ, జూన్ 15: వృద్ధాప్యం ఎవరికి శాపంగా మారకూడదని, వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్ సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం…

Hyderabad: చేనేత కార్మికులకు పని కల్పించేలా టెండర్ విధానాన్ని రద్దు చేయాలి

హైదరాబాద్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండిస్తున్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్న విధంగానే, చేనేత కార్మికులు నేస్తున్న అన్ని వస్త్రాలను కూడా టెస్కో (TESCO) ద్వారా కొనుగోలు చేసి చేనేత రంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి…

Warangal: మంత్రి కొండా సురేఖతో పద్మశాలి, చేనేత కార్పొరేషన్ చైర్మన్ల భేటీ

వరంగల్, జూన్ 12: అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పద్మశాలి కార్పొరేషన్…

Jayashankar Bhupalpally: 650 మందికి వైద్య సేవలు అందించిన 108 సిబ్బంది

కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలు విజయవంతం – 108 అంబులెన్స్ సేవలకు కలెక్టర్, డీఎంహెచ్ఓ ప్రశంసలు నర్సంపేట న్యూస్ : కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలు విజయవంతంగా ముగిశాయి. పుష్కరాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా 108 అంబులెన్స్ సిబ్బంది తీవ్ర…

Hyderabad: ఉద్యమ వీరులకు బీఆర్ఎస్ నేత అంబటి శ్రీనివాస్ సత్కారం

• తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారుల గౌరవం • ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకున్న తెలంగాణ వీరులు • తెలంగాణ కోసం పోరాడిన నాయకులకు ఘన నివాళి • కార్వాన్‌లో తెలంగాణ ఉద్యమకారులకు శాలువాలతో సన్మానం హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ…

Hanumakonda: నిరుపేద కుటుంబాల అంతిమ సంస్కారాల కోసం ప్రత్యేక వసతుల ఏర్పాటుకు చర్యలు

పద్మాక్షి శివ ముక్తి ధామ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని,KUDA చైర్మన్,కలెక్టర్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి, అధికారులు హనుమకొండ న్యూస్ : సుదూర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వరంగల్ మహానగరానికి వచ్చి కిరాయి ఇళ్లలో నివసిస్తున్న…

Warangal: తెలంగాణ పద్మ బ్రాహ్మణ పురోహిత్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం

నర్సంపేట న్యూస్ : సర్వాపురం గ్రామంలోని పద్మశాలి భవనంలో తెలంగాణ పద్మ బ్రాహ్మణ పురోహిత్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పద్మశాలి పురోహిత్ సంఘం అధ్యక్షులు, కేరళ తాంత్రిక ఆచార్యులు, మహా శాస్త్ర కుసుమ ప్రదీప్…