Latest Post

బస్సుల సమస్యలపై రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు Mahabubabad : ఢిల్లీలో విద్యార్థులపై హింసకాండ మరియు నీట్ పేపర్ లీకేజీ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి సిపిఐ ఆధ్వర్యంలోనిరసన ఆందోళన సిపిఐ నేతలకు పోలీసులకు గలాటా పెట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సిపిఐ నేతలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే బి అజయ్ సారధి రెడ్డి డిమాండ్ Mahabubabad :ధర్మన్న కాలనీ 25 వ వార్డు కౌన్సిలర్ నిరసనకు అధికారుల స్పందన 25 వ వార్డులో మున్సిపల్ ఏఈ సౌజన్య సందర్శన  జంతర్ మంతర్ విద్యార్థుల ఉద్యమం దేశ విద్యా వ్యవస్థకు మేలుకొలుపు కావాలి Rangareddy: ఓటరు నమోదు వివరాలు సరైనవిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి : జగదీశ్వర్ గౌడ్

బస్సుల సమస్యలపై రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ నిజామాబాద్ జిల్లా (జూలై 23):ఎడపల్లి, ధర్మారం-బి ( డిచ్ పల్లి): కామారెడ్డి-రాజంపేట రోడ్డుపై స్టేజీ దగ్గర బస్సులు ఆపడం లేదని ఇటీవల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. గతంలోనూ నాగారం డైట్ కళాశాల విద్యార్థులకూ ఇదే అనుభవం ఎదురైంది.…

Mahabubabad : ఢిల్లీలో విద్యార్థులపై హింసకాండ మరియు నీట్ పేపర్ లీకేజీ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి సిపిఐ ఆధ్వర్యంలోనిరసన ఆందోళన సిపిఐ నేతలకు పోలీసులకు గలాటా పెట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సిపిఐ నేతలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే బి అజయ్ సారధి రెడ్డి డిమాండ్

తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : నేడు మహబూబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థుల పైహింస కాండను నిరసిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అందుకు బాధ్యత నరేంద్ర మోడీ వహించాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందట నిరసన…

Mahabubabad :ధర్మన్న కాలనీ 25 వ వార్డు కౌన్సిలర్ నిరసనకు అధికారుల స్పందన 25 వ వార్డులో మున్సిపల్ ఏఈ సౌజన్య సందర్శన 

తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నేడు మున్సిపాలిటీ పరిధి నిన్న అనగా 22-7-2026 వ రోజు ధర్మన్న కాలనీ 25 వ వార్డులో రోడ్లు బురదగా ఉండటం వలన కౌన్సిలర్ నర్రా సంధ్య శ్రావణ్ బురదలో కూర్చొని నిరసన…

జంతర్ మంతర్ విద్యార్థుల ఉద్యమం దేశ విద్యా వ్యవస్థకు మేలుకొలుపు కావాలి

• విద్యార్థుల గొంతును అణచివేయడం కాదు • సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ బాధ్యత • పరీక్షల పారదర్శకత, నియామకాలలో జవాబుదారీతనం, విద్యా సంస్కరణలపై కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలి • జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ…

Rangareddy: ఓటరు నమోదు వివరాలు సరైనవిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి : జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, శంషిగూడ డివిజన్, శంశీగూడలో నిర్వహిస్తున్న “సర్” కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓ లు, కాంగ్రెస్ పార్టీ పార్టీ బిఎల్ఏ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ…

Rangareddy: శ్రీ వారాహి దేవి గుప్త నవరాత్రుల మహోత్సవ పూజలలో పాల్గొన్న మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, దీప్తి శ్రీనగర్ పరిధిలోని శ్రీ జగద్రక్షక ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం, పీజేఆర్ ఎంక్లవే రోడ్డు, దీప్తి శ్రీనగర్‌లో నిర్వహిస్తున్న శ్రీ వారాహి దేవి గుప్త నవరాత్రుల మహోత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల…

Rangareddy: గట్టు ఇప్పలపల్లిలో ఆంజనేయ స్వామికి కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు

Telangana express news : కల్వకుర్తి నియోజకవర్గంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామంలో వెలసిన బండలగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాధవి రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితుల ఆధ్వర్యంలో అభిషేకాలు,…

Hyderabad: బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు పొందిన బండి రమేష్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ : హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, అమ్మవారికి…

Rangareddy: మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలలో పాల్గొన్న మల్లెల జయ

తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలతో కలిసి ఘనంగా…

Yadadri Bhuvanagiri: కంటి ఆరోగ్యానికి చేయూత.. చేనేత కార్మికులకు ఉచిత సేవలు

• చేనేత కార్మికులకు ఉచిత కంటి వైద్య శిబిరం పోచంపల్లి, జూలై 21: పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ తడక రమేష్ సహకారంతో, పోచంపల్లి పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ…

You missed