అమావాస్య సందర్భంగా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అమావాస్య సందర్భంగా మార్కండేయ నగర్ ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పగిడిమర్రి సూర్యనారాయణ సహకారంతో కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో అన్నవితరణ…

తెలంగాణలో 630 మంది విద్యాశాఖ అధికారులకు ఒకరోజు శిక్షణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు శాఖాపరమైన కార్యక్రమాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 13వ తేదీ గురువారం…

Rangareddy: బోనాల పండుగ పలారం బండి కార్యక్రమంలో మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన పలారం బండి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ తెలంగాణ…

హర్‌ ఘర్‌ తిరంగా స్ఫూర్తితో హైదరగూడలో మహిళల ఘన తిరంగయాత్ర బీజేపీ నాయకురాలు ఉమా రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జాతీయ జెండా పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హర్‌ ఘర్‌ తిరంగా స్ఫూర్తితో హైదరగూడలో మహిళల ఘన తిరంగయాత్ర బీజేపీ నాయకురాలు ఉమా రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జాతీయ జెండా పంపిణి రాజేంద్రనగర్, ఆగస్టు 10 ( వార్త వేదిక సూర్య )…

Rangareddy: బోనాలు, పలహారం బండి ఊరేగింపు మహోత్సవాలలో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్, బోనాల పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మియాపూర్‌లో నిర్వహించిన బోనాలు మరియు పలహారం బండి ఊరేగింపు మహోత్సవాల్లో రాచమల్ల కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ…

Rangareddy: మౌలిక సమస్యలపై ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి డివిజన్, స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఏసీ చైర్మెన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగ లేఅవుట్‌లోని…

Rangareddy: భక్తజనులతో పోటెత్తుతున్న శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ విలేజ్, మసీద్ బండలోని శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి మంగళవారం మరియు శనివారాలలో శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామికి వేదశాస్త్ర, పండిత శ్రేష్టులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో…

Rangareddy: వైభవంగా ముగిసిన శిల్పా గార్డెన్స్ ఫ్రీడమ్ కప్ 2026’ క్రీడోత్సవాలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం, శిల్పా గార్డెన్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాబోయే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 8,9వ వారాంతపు తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శిల్పా గార్డెన్స్ ఫ్రీడమ్ కప్ 2026క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరిత…

Rangareddy: 2026స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్ దక్కించుకున్న శ్రీమతి జంపని సుజాత

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, రాజీవ్ గృహకల్పలోని సీనియర్ మహిళా సంఘ సేవకురాలైన శ్రీమతి జంపని సుజాతకు గ్లోబల్ ఐకాన్స్ ఫోరమ్ సొసైటీ ఆధ్వర్యంలో మన అమరావతి థీమ్‌తో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక స్టేట్ ఐకాన్స్అవార్డ్స్ 2026కార్యక్రమం విజయవాడలోని హయత్ ప్లేస్‌లో…

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రాజ్‌భవన్ ముట్టడి కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో జైల్‌భరో

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాజ్‌భవన్ ముట్టడి, జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ…